నోబెల్ పురస్కారాలు పొందిన భారతీయులు

నోబెల్ పురస్కారాలు పొందిన భారతీయులు
- రవీంద్రనాథ్ ఠాగూర్ (సాహిత్యం) - 1913
- చంద్రశేఖర్ వెంకటరామన్(భౌతికశాస్త్రం)-1930
- హరగోబింద్ ఖురానా (వైద్యశాస్త్రం) - 1968
- మదర్ థెరిసా (శాంతి)- 1979
- సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (భౌతికశాస్త్రం) - 1983
- అమర్త్యసేన్ (అర్ధశాస్త్రం) - 1998
- వెంకటరామన్ రామకృష్ణన్(రసాయనశాస్త్రం) - 2009
- కైలాష్ సత్యార్ధి (శాంతి)-2014
- అభిజిత్ బెనర్జీ(అర్ధశాస్త్రం) - 2019
- హరగోబింద్ ఖురానా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ లు నోబెల్ ప్రైజెస్ తీసుకునే నాటికి అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. వెంకటరామన్ రామకృష్ణన్ కి అమెరికా, బ్రిటిష్ సిటిజన్షిప్ ఉంది. అభిజిత్ బెనర్జీ అమెరికా పౌరసత్వం ఉంది.
- భారతీయ మూలాలు కలిగిన విదేశీ నోబెల్ గ్రహీతలుగా రొనాల్డ్ రాస్ (వైద్యశాస్త్రం-1902), రుడ్యార్డ్ కిప్లింగ్ (సాహిత్యం-1907). వీళ్ళు బ్రిటిష్ ఇండియాలో పుట్టారు. బ్రిటన్ పౌరసత్వం ఉంది. భారతీయ మూలాలున్న బ్రిటన్ పౌరుడు. వి.ఎస్.నైపాల్ 2001లో సాహిత్య నోబెల్ అందుకున్నారు.