5. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులు 2020 మే2న ప్రమాణం చేశారు. బొప్పూడి కృష్ణ మోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారి తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణం చేయించారు. కొత్త జడ్జిల రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంతకు చేరింది ?