5. ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలు ప్రకటించినప్పుడు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలను కొత్తగా నిర్వచించారు. దాని ప్రకారం ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి ?
1) సూక్ష్మ తరహా కంపెనీలు: 1 కోటి పెట్టుబడి, రూ.5 కోట్ల టర్నోవర్
2) చిన్న తరహా కంపెనీలు: రూ.10కోట్ల పెట్టుబడి, రూ.50 కోట్ల టర్నోవర్
3) మధ్యతరహా కంపెనీలు : రూ.50 కోట్ల పెట్టుబడి, రూ.200 కోట్ల టర్నోవర్